
20/07/2025
సాయంకాలం 5:00 గంటలకు పెద్దాయన హాజీ బేపారి బషీద్ ఖాన్ మద్రసా మజీద్ లో జనాజా నమాజ్*
రాయచోటి పట్టణానికి చెందిన సేవా మూర్తి,రాజకీయవేత్త, ఈద్గా కమిటీ చైర్మన్ పెద్దాయన హాజీ బేపారి బషీర్ ఖాన్ గారు ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు.*సాయంకాలం 5:00 గంటలకు మద్రసా మజీద్ నందు జనాజా నమాజ్* జరుగును .....
*ఇట్లు....*
కుమారుడు
బేపారి మహమ్మద్ ఖాన్