16/04/2026
అన్నమయ్య జిల్లా//16-04-2026
(రాయచోటి పట్టణం)
⚜️*నూతన పార్క్ పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ...*
🪴 రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో మున్సిపల్ నిధులతో సుమారు రూ.47 లక్షలతో జరుగుతున్న నూతన పార్కు పనులను గురువారం ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు..నాణ్యత లో రాజి లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని గుత్తేదారుడికి సూచించారు....