29/08/2025
పసుపు జెండా కు అసలు,సిసలైన సేనాని సుగవాసి ప్రసాద్ బాబే
42 యేండ్లు పసుపు జెండా ను మోసాడు…మరో 40 ఏండ్లు పసుపు జెండా మోస్తాడు.
బుడి, బుడి అడుగులు వేసినప్పటి నుంచి ముప్పై మూడేళ్ళుగా పేదల కోసం నడుస్తూనే ఉన్నారు.
వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్ ఇలా ఎన్నిక ఏదైనా ఆర్థికంగా, రాజకీయంగా అన్నీ తానై మోస్తున్నారు.
పుట్టుక మొదలుకొని పరమేశ్వరుడి చెంత వరకు ప్రతి కష్టం లో అండై నిలుస్తున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గం మొదలుకొని పార్లమెంట్ వరకు ప్రతి గడపకు సుగవాసి ప్రసాద్ బాబు తెలుసంటే అతిశయోక్తి కాదనుకో.
భవిష్యత్ ముఖ్యమంత్రి, యువనేత నారా లోకేష్ అడుగు జాడల్లో నడిచే సైన్యమే సుగవాసి ప్రసాద్ దళం
పార్లమెంట్ లో ప్రతి గడపకు పసుపు జెండా ను తీసుకెళ్లడమే సుగవాసి ప్రసాద్ బాబు ఎజెండా.
పదవుల కు లొంగని పేదల మనిషి సుగవాసి ప్రసాద్ బాబు.
తంబళ్లపల్లె మొదలుకొని రాజంపేట వరకు…రైల్వే కోడూరు మొదలుకొని పీలేరు వరకు…మదనపల్లె మొదలుకొని రాయచోటి వయా పూంగునూరు వరకు అసలు,సిసలైన పసుపు సిపాయి సుగవాసి ప్రసాద్ బాబు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలో మెజారిటీగా చెప్పుకునే బలిజలు 1983 నుంచి 70% నుంచి 80% తెలుగు దేశం తోనే ఉన్నారు, టీడీపీ లో ఉంటున్నారు…అలాంటిది నేడు టీడీపీ ప్రాతినిధ్యం లేని పరిస్థితి … అలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలంటే సుగవాసి ప్రసాద్ బాబు ను అన్నమయ్య టీడీపీ జిల్లా అధ్యక్షులు గా అవకాశం ఇవ్వాలంటున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు.
అన్నమయ్య జిల్లాలో నాలుగు దశాబ్దాలు టీడీపీ జెండా ను మోసిన ఓకే ఒక్కడు సుగవాసి ప్రసాద్ బాబు.
జై టీడీపీ జై చంద్రబాబు జై లోకేష్ జై సుగవాసి ప్రసాద్ బాబు