17/07/2025
నేను ప్రతీది టైప్ చేసి పెడతాను చదవండి... జగన్ కి నాకు వ్యక్తిగత విభేదాలు లేవు సోదర... పరోక్ష రాజకీయ విబేధాలు తప్పితే.. ఉద్దానం కోసం చివరిలో చెప్తా.. నాకు తెలియని ఉద్దానం ఆ,బారువా,కంచిలా,సోంపేటా..
బాగ కాపి పెస్ట్ ట్రై చేసారు బ్రదర్.. కాకపోతే.. జగన్ వలన రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు.. డబ్బులు పంచితే ఖర్చు చేస్తారు జీడీపీ పెరుగుతుంది.. అది అప్పు చేసి ఎవడైనా చేస్తాడు,కానీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు సంపాదించుకుని ఖర్చు చేస్తారు..
మూడు రాజధానులు అని ఒక్క శిలాఫలకం వెయ్యలేదు సోదర రాష్ట్ర స్నేహితులు గేలి చేశారు మీకు బొంగు రాజధాని లేదు రా అని..
మహిళల కాపురాల్లో చిచ్చు పెట్టే మద్యపాన నిషేదం చెయ్యకుండా ఓట్లు అడగటానికి రాను అన్నాడు,కానీ సిగ్గు లేకుండా ఓట్లు అడిగాడు.. ఇంకెక్కడి నిబద్ధత సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు...
450 కోట్ల ప్రజా ధనం వృధా చేసి ప్యాలెస్ కట్టడం ఏంటి, అక్కడ విశాఖ టూరిజం డెవలప్మెంట్ కోసం ఒక రిసార్ట్ ఉండేది అదే హరిత రిసార్ట్... ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏ టూరిస్టులు ఇస్తారు ఆదాయం వస్తుంది..
జగన్ హయంలో ప్రజలకి ఉపయోగపడే ఒక పెద్ద ప్రభుత్వ కట్టడం ఒక్కటి చెప్పండి..
ఒక్క కంపెనీ పోని geo location తో సహా..
ప్రజా వేదిక ప్రజా ధనం ఒకవేళ నచ్చకపోతే వేరే పేరు పెట్టీ అనాథ శరణాలయం గా వాడితే సరిపోయేది గా..
పేదలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేసి పేదల కడుపు కొట్టాడు, కరోనా లో ఎవరు పెట్టే వారు లేక విగత జీవులు గా ఎందరు చనిపోయారు తెలుసా సోదర.. జగనన్న క్యాంటీన్ అని లేక రాజన్న క్యాంటీన్ అనో రన్ చెయ్యాల్సింది...
ప్రపంచంలోనే పెద్దదైన లులు గ్రూప్ మాల్ ను తరిమేసి..
,ఇనార్బిట్ మాల్ కి కైలాసపురం లో స్థలం ఇవ్వడం ఏంటి..
అమరరాజ లాంటి పెద్ద కంపెనీలు తరిమెయ్యడం ఏంటి
యువత జాబ్ క్యాలెండర్ అని అడిగితే పాని పూరి బండ్లు,నూడిల్స్ దుకాణాలు,చేపల దుకాణాలు పెట్టించడమా మీరు అన్న సంక్షేమం...
చివరిగా ఉద్దానమ్ సమస్య బయటకి వచ్చింది పవన్ కల్యాణ్ వలన,2017 లోనే అక్కడికి వెళ్లి 100 కోట్లు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. 2017 లోనే ICMR(indian council of medical research)50 శాతం,ప్రభుత్వ 50 శాతం తో ముందుకు వచ్చారు.. ఇదే విషయం పవన్ కల్యాణ్ హార్వర్డ్ యూనివర్శిటీ లో కూడా మాట్లాడటం జరిగింది, హార్వర్డ్ యూనివర్శిటీ టీమ్ రీసెర్చ్ కోసం వచ్చారు... ఇప్పటికీ ఆ ఊర్లో పవన్ కల్యాణ్ అనే చెప్తారు జగన్ పేరు రాదు.. 100 గడపాలని 80 గడపలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యారు, చాలా ఇంట్లో గోడలకి అతని ఫొటోస్ ఉంటాయి... పుట్టుగలు అంటారు అటు సైడ్..
Note: జగన్ మోహన్ రెడ్డి 2023 లో ఇనగరేషన్ మాత్రమే చేశాడు, జగన్ హయంలో ఏం ప్రాజెక్టు స్టార్ట్ కాలేదు.. సింపుల్ లాజిక్ జగన్ ఎక్కిన ఆరు నెలలకి కరోనా వచ్చింది.. మార్చ్ 2020 లో జనతా కర్ఫ్యూ.. మరి బిల్డింగులు ఎప్పుడు కట్టారు.. మఖరంపురం ఇప్పుడు వెళ్లిన ఇదే చెప్తారు.. డ్రింకింగ్ వాటర్ ది మాత్రం జగన్ హయంలో పూర్తిగా జరిగింది.. ఏదైనా ఒప్పుకోవాలి