KVR cement works

KVR cement works News of Andhra

posted on Jun 16, 2025 10:43AM  సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి.  అటు పేదవాళ్లలా  తమకు ఏమీ లేదని...
16/06/2025

posted on Jun 16, 2025 10:43AM

సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి. అటు పేదవాళ్లలా తమకు ఏమీ లేదని సమాధానం చెప్పుకోలేరు. ఇటు ధనికులతో పోల్చుకుని తమ సంతోషాలు ఎందుకు వదులుకోవాలి అని సంఘర్షణ ను దాటలేరు. రెండింటికి మధ్య రేవడిలా మధ్యతరగతి కుటంబాలు ధనికులకు, పేదవారికి మధ్య సతమతం అయిపోతుంటారు. అయితే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగకపోవడం అనేది వారు తీసుకునే నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ...

posted on Jun 16, 2025 10:43AM

posted on Jun 16, 2025 11:09AMముడి చమురు దిగుమతులకు భారత్ ఇక వెంపర్లాడాల్సిన పని లేదు. ఇప్పటికైనా ప్రపంచంలో ముడి చమురు వ...
16/06/2025

posted on Jun 16, 2025 11:09AM

ముడి చమురు దిగుమతులకు భారత్ ఇక వెంపర్లాడాల్సిన పని లేదు. ఇప్పటికైనా ప్రపంచంలో ముడి చమురు విషయంలో అమెరికా, చైనాల తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలో ముడి చమురును ఎగుమతి చేసే స్థాయికి ఎదగనుంది. అండమాన్ సముద్రంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయనీ, వాటిని కనుగొని వెలికి తీసేందుకు భారత్ సమాయత్తమౌతోంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియయం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ సంగతి తెలిపారు....

posted on Jun 16, 2025 11:09AM

posted on Jun 16, 2025 10:50AMశ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)బాంబు బెదర...
16/06/2025

posted on Jun 16, 2025 10:50AM

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)బాంబు బెదరింపు కలకలం రేపింది. ఆదివారం (జూన్ 15) రాత్రి తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గుర్తుతె లియని వ్యక్తుల నుంచి శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో ఉగ్రవాదులు బాంబు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో వెంటనే షార్‌లోని భద్రతా అధికారులు, స్థానిక పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. షార్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించాయి. షార్‌లోకి దారితీసే అన్ని మార్గాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ...

posted on Jun 16, 2025 10:50AM

posted on Jun 16, 2025 10:06AMకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆ...
16/06/2025

posted on Jun 16, 2025 10:06AM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆదివారం (జూన్ 15 రాత్రి ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సోనియా ఆరోగ్యం ప్రస్తతుం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. సోనియా గాంధీ చాలా కాలంగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతంలొ కూడా పలుమార్లు ఇదే సమస్యతో గతంలొ కూడా పలుమార్లు ఇదే సమస్యతో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు....

posted on Jun 16, 2025 10:06AM

posted on Jun 16, 2025 9:46AMఅహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదచ్ఛాయలు ఇంకా మరువక ముందే.. విమానాలలో వరుసగా తలెత...
16/06/2025

posted on Jun 16, 2025 9:46AM

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదచ్ఛాయలు ఇంకా మరువక ముందే.. విమానాలలో వరుసగా తలెత్తుతున్న లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు విమాన ప్రయాణమంటేనే బెంబేలెత్తేలా చేస్తున్నాయి. తాజాగా చెన్నైకు బయలు దేరిర బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 787 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి లండన్ లోని హీత్రూ మిమానాశ్రయంలో దించారు.దీంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా అహ్మదాబాద్ విమానానికి జరిగినట్లే ఈ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది....

posted on Jun 16, 2025 9:46AM

posted on Jun 16, 2025 9:25AMతిరుమలలొ భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జూన్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న...
16/06/2025

posted on Jun 16, 2025 9:25AM

తిరుమలలొ భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జూన్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 90 వేల 815 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది. Source link

posted on Jun 16, 2025 9:25AM

మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వారిలో తెలంగాణ ముద్దు బిడ్డ గద్దరన్న పేరు చిరస...
15/06/2025

మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వారిలో తెలంగాణ ముద్దు బిడ్డ గద్దరన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ అవార్డులు అందిస్తున్నారు. దళిత కుటుంబంలో పుట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు గద్దరన్న. ఆయన పేరు మీద ఈ అవార్డులు అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చి ఆయన ప్రతిరూపంగా మీ ముందు నిలిపిన కారణజన్ముడు, దైవాంశసంభూతుడు, నా గురువు దైవం అయిన నాన్నగారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 1996లో ఎన్‌.టి.ఆర్‌....

మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వారిలో తెలంగాణ ముద్దు బిడ్డ గద్దరన్న...

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవాలని గతంలో...
15/06/2025

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవాలని గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ సూచించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జూన్‌ 15న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ఉండవల్లిలోని సిఎం నివాసంలో జరిగే ఈ భేటీపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికార ప్రకటన వచ్చింది. ఈ భేటీలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి సాధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంతో పాటు, సినిమా రంగానికి చెందిన వివిధ సమస్యలపై చర్చించాలనుకున్నారు....

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని క...

posted on Jun 15, 2025 6:40PM  తల్లికి వందనంలో ఒకే ఆధార్‌పై వందల మంది లబ్ధిదారులంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి లో...
15/06/2025

posted on Jun 15, 2025 6:40PM

తల్లికి వందనంలో ఒకే ఆధార్‌పై వందల మంది లబ్ధిదారులంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని తల్లుల కళ్లలో ఆనందం చూసి వైఎస్ జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మరోసారి మాజీ సీఎం జగన్ విష ప్రచారానికి తెరలేపారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని నారా లోకేష్ వెల్లడించారు. ...

posted on Jun 15, 2025 6:40PM

posted on Jun 15, 2025 7:05PM  జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జీఎస్ గార్డె...
15/06/2025

posted on Jun 15, 2025 7:05PM

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జీఎస్ గార్డెన్స్ సమీపంలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాల తయారీ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తగలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం. వినాయక విగ్రహం తయారీ కార్మికులు పనులు చేస్తుండగా, ఒక్కసారిగా పక్కన ఉన్న ఎలక్ట్రిక్ తీగలు స్పర్శకు వచ్చాయి. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Source link

posted on Jun 15, 2025 7:05PM

posted on Jun 15, 2025 6:50PM  తమిళ నాడు, శాసన సభ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. వచ్చే సంవత్సరం  (2026) ఏప్రిల్, మే నెలల్లో ...
15/06/2025

posted on Jun 15, 2025 6:50PM

తమిళ నాడు, శాసన సభ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. వచ్చే సంవత్సరం (2026) ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం,ఇప్పటికే భగ్గుమంటోంది. అధికార విపక్షాలు రెండూ, గెలుపే లక్ష్యంగా, ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.ఎత్తులు, పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో గట్టిగా కాలు మోపేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం,ఏపీలో సక్సెస్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్’ ఫార్ములాను రీప్లే’ చేస్తోంది....

posted on Jun 15, 2025 6:50PM

posted on Jun 15, 2025 12:07PM  బవుమా.. బవుమా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతున్న పేరిది. డబ్ల్యూటీసీ ఫైనల్లో  బ...
15/06/2025

posted on Jun 15, 2025 12:07PM

బవుమా.. బవుమా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతున్న పేరిది. డబ్ల్యూటీసీ ఫైనల్లో బవుమా దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు.. బ్యాటర్‌గా సాగించిన పోరాటం గురించి అందరూ కొనియాడుతున్నారు. కానీ రెండేళ్ల ముందు అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కేవలం కోటా విధానం వల్లే బవుమాకు అవకాశం దక్కిందని.. ఆటగాడిగా కూడా జట్టులో ఉండడానికి అర్హత లేని వాడిని కెప్టెన్‌గా ఎలా కొనసాగిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. బవుమా వైఫల్యం వల్ల జట్టు సమతూకమే దెబ్బ తింటోందనే చర్చ జరిగింది. ...

posted on Jun 15, 2025 12:07PM

Address

Tanuku
534211

Telephone

+918499952255

Website

Alerts

Be the first to know and let us send you an email when KVR cement works posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share