Telagana news point

  • Home
  • Telagana news point

Telagana news point froming new telangana

24/08/2022
    సీఎం కేసీఆర్ ను అభినందించిన ప్రధాని మోదీ.తెలంగాణలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్సమీక్ష నిర్వహించారు. కర...
09/05/2021


సీఎం కేసీఆర్ ను అభినందించిన ప్రధాని మోదీ.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్
సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న
వారిని గుర్తించి.. వారికి కరోనా టీకాలు వేస్తే బాగుంటుందని
సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు,
గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులను
గుర్తించి వారికి కరోనా టీకా ఇవ్వాలన్నారు. అనంతరం కేంద్ర
మంత్రి హర్షవర్ధన్ తో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.
కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు. సీఎం కేసీఆర్
సూచనలపై హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో
మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో ఫోన్ లో
మాట్లాడారు. కేసీఆర్ సూచనలు బాగున్నాయని, కేంద్ర
మంత్రి హర్షవర్ధన్ తనకు వివరించారని మోదీ తెలిపారు.
వాటిని ఆచరణలో పెడతామని అన్నారు. మంచి సూచలను
చేసినందుకు కేసీఆర్ ను అభినందించారు. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఔషధాల
సరఫరాను పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

రేపటి నుంచి చెర్వుగట్టు ఆలయం బంద్. #నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోజిల్లాలోని చెర్వుగట్టు పార్వతి జ...
09/05/2021

రేపటి నుంచి చెర్వుగట్టు ఆలయం బంద్.

#నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
జిల్లాలోని చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి
దేవస్థానంలో భక్తుల దర్శనాలను అధికారులు నిలిపివేశారు.
అమావాస్య రోజున భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి
వస్తారు. ఈ నెల 11న అమవాస్య ఉండటంతో అధికారులు
అప్రమత్తమయ్యారు. నేటి నుంచి 18వ తేదీ వరకు భక్తులకు
ఆలయంలోకి ప్రవేశం లేదని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం కొత్త పథకంరైతులకు రూ.1,252 కోట్ల పరిహారంరైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచిపథకా...
15/12/2020

ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం కొత్త పథకం
రైతులకు రూ.1,252 కోట్ల పరిహారం
రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
పథకాన్ని తీసుకొచ్చింది. ఆ విధకం ద్వారా ఆరోగా వైరస్,
ఇటీవల కాలంలో ముంచెత్తిన తుఫాన్ల కారణంగా నష్టపోయిన
రైతులకు లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిన
మరిన్ని విషయాలు లోకల్ వివరణ షో ద్వారా మీకు
తెలియజేస్తున్నాం
రైతుల కోసం డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం
పథకాన్ని ప్రారంభించిన మీం వైఎస్ జగన్
కరోవా వైరస్, తుఫాన్ల కారణంగా రైతుల కోసం డాక్టర్
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం
ప్రవేశపెట్టింది. మంగళవారం సీఎం జగన్ ఈ పథకాన్ని
ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2019 సీజన్లో పలు
కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బీమా
పరిహారం అందజేయడం జరుగుతుంది.
9.48 లక్షల రైతులకు రూ.1,252 కోట్ల పరిహారం
రైతుల ఖాతాల్లో పరిహారం చెల్లింపు
ఇందులో భాగంగా మంగళవారం 9.48 లక్షల రైతులకు
ఏకంగా రూ.1,252 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్
అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ లో
బటన్ నొక్కి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌డ్డి ఆ డబ్బు
మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
రైతులకు బీమా కల్పించేందుకు పంటల బీమా పథకం
ఆరుగాలం కష్టపడి పంట సాగుచేస్తే.. తీరా చేతికొచ్చే
సమయంలో కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలతో
రైతుకు నష్టం వాటిల్లితోంది. దాంతో రైతులందరికీ ఉమా
కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పంటల బీమా పథకానికి
ప్రవేశపెట్టింది.
బీమా ప్రీమియం పూర్తి ఖర్చును భరించే ప్రభుత్వం
పంట నష్టపోయినప్పుడు వివరాలు అంచనా వేసి పరిహారం
ఈ మేరకు ఏపీలో రైతులపై పైసా కూడా భారం లేకుండా
బీమా ప్రీమియం పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది.
భూమి సాగు చేస్తూ, ఈ క్రాప్ లో రైతులు నమోదు చేసుకున్న
ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతుల తరఫున
ఉమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ ఉచిత
పంటల బీమా పథకం అమలు చేస్తోంది. అలాగే ప్రకృతి
TA

15/12/2020

దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం...
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాదం నుంచి
తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ
రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద
ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు
దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, వ్యక్తిగత
సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో దత్తాత్రేయ
సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స
నిమిత్తం హైదరాబాదు తరలించారు. అనంతరం దత్తాత్రేయ వేరే
వాహనంలో తన పర్యటన కోసం బయలు దేరి వెళ్లారు.
హైదరాబాద్ నుంచి సూర్యాపేట పర్యటనకు వెళ్తుండగా ఈ
ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ
సత్తయ్య, ఇన్స్పెక్టర్ వెంకన్నలు సంఘటనాస్థలానికి చేరుకొని
పరిశీలించారు.

కన్న కొడుకుని ఊరేసి చంపిన తల్లి*
27/07/2020

కన్న కొడుకుని ఊరేసి చంపిన తల్లి*

హీరో విశాల్ ఫ్యామిలీలో కరోనా కలకలం*
25/07/2020

హీరో విశాల్ ఫ్యామిలీలో కరోనా కలకలం*

అదుపు తప్పి ఇసుక లారీ
21/07/2020

అదుపు తప్పి ఇసుక లారీ

21/07/2020

వరంగల్ ఎంజీఎంలో అమానవీయ ఘటన*
20/07/2020

వరంగల్ ఎంజీఎంలో అమానవీయ ఘటన*

ఉమ్మడి జిల్లాలో 48 కరోనా కేసులు నమోదు*
13/07/2020

ఉమ్మడి జిల్లాలో 48 కరోనా కేసులు నమోదు*

*హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణి*
23/04/2020

*హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణి*

Address


Telephone

+919985372875

Website

Alerts

Be the first to know and let us send you an email when Telagana news point posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telagana news point:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share