Hm24news

Hm24news hm24news is a news website gives latest news updates

కౌలు రైతులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని వార్తా కవరేజ్ కోసం వెళ్లి కారుతో సహా గల్లంతైన ప్రముఖ జర్నలిస్ట్, ఎన్టీవీ ...
15/07/2022

కౌలు రైతులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని వార్తా కవరేజ్ కోసం వెళ్లి కారుతో సహా గల్లంతైన ప్రముఖ జర్నలిస్ట్, ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి సమీపంలోని కర్రు ప్రాంతంలో తొమ్మిది మంది కౌలు రైతులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలిసిన జమీర్ అతని స్నేహితుడు ఇర్షాద్ తో కలిసి అక్కడికి వెళ్ళాడు. అధికారులు సైతం అక్కడికి చేరుకొని కౌలు రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు....

https://hm24news.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b8%e0%b1%87%e0%b0%95%e0%b0%b0%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa/

కౌలు రైతులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని వార్తా కవరేజ్ కోసం వెళ్లి కారుతో సహా గల్లంతైన ప్రముఖ జర్నలిస్ట....

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మహా శివుని దర్శనానికి నిరంత...
26/04/2022

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మహా శివుని దర్శనానికి నిరంతరం భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు కానీ ఓ నాగుపాము ఆలయం ఆవరణలో సంచరిస్తూ కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు, సిబ్బంది పాములు పట్టే వ్యక్తిని తీసుకు వచ్చి నాగు పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. అయితే రాజన్న దర్శనానికి వచ్చిన తమకు ఆ నీలకంఠుని కంఠాహారం అయిన నాగేంద్రుని దర్శన భాగ్యం కలిగడం ఎంతో అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు.

https://hm24news.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b1%81/

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మహా శివుని దర్శ.....

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిడ్ మానేరు నిర్వాసిస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్య మానేరు జలాశయం...
26/04/2022

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిడ్ మానేరు నిర్వాసిస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్య మానేరు జలాశయం నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ లను క్రయ, విక్రయాలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సిరిసిల్ల ఆర్డీఓ, ఎంఎంఆర్ రిహబిలీటేషన్, రిసేటిల్మెంట్ అధికారి టి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంఎంఆర్ నిర్వాసితులు తమకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ లను అమ్ముకునేందుకు వెసులు బాటు కల్పించవలసిందిగా కోరుతూ పలుమార్లు వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవి శంకర్ తో పాటు రాష్ట్ర మంత్రి శ్రీ కే తారకరామారావుకు విజ్ఞప్తి చేశారు....

https://hm24news.com/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95/

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిడ్ మానేరు నిర్వాసిస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్య మ.....

ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ...
25/04/2022

ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు....

https://hm24news.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%ab%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%ae/

ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అను....

సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలకు కనువిప్పు కలిగేటువంటి కవితలు రచించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. తెలంగాణ రాష్...
25/04/2022

సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలకు కనువిప్పు కలిగేటువంటి కవితలు రచించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్, ట్రాఫిక్ నియమాలు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రదేశాలు, అభివృద్ధిపై కవితలు రచించిన జాటవత్ రాజును సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శాలువాతో సత్కరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జాటవత్ రాజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరిమడ్ల గ్రామంలో గల తెలంగాణ గిరిజన గురుకుల ఆదర్శ పాఠశాల (బాలురు) లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించాడు....

https://hm24news.com/%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9a%e0%b1%87%e0%b0%b2%e0%b0%be/

సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలకు కనువిప్పు కలిగేటువంటి కవితలు రచించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. త....

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని జడ...
25/04/2022

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ పట్టణం బాలానగర్ లో వేములవాడ ఫాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ అరుణ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అయోమయంలో ఉన్న రైతాంగానికి చేయూత నిచ్చెందుకు సీఎం కేసిఆర్ గారు ధాన్యం కొనుగోలు కు నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం సహకరించకున్న, వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతు పక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు....

https://hm24news.com/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81-%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్త....

జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ ...
25/04/2022

జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ని వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, వేములవాడ ఏఎంసి చైర్మన్ గడ్డం హన్మాoడ్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు సోమవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ ఎంపికకు సహకరించిన మంత్రివర్యులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రమేశ్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ లకు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీటీసీలు, కోఆప్షన్ల, అధికారులoదరి సహకారంతో ఈ అవార్డ్ వచ్చిందని అన్నారు.

https://hm24news.com/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b0%a8/

జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ...

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి సోమవారం దర...
25/04/2022

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్ పురస్కారం అందుకున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించి స్వామి వారి ప్రసాదం చిత్రపటం అందజేశారు.

https://hm24news.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7/

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డ...

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ వెంకటరమణ హై స్కూల్ లో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి విద్...
25/04/2022

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ వెంకటరమణ హై స్కూల్ లో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి విద్యనూ పూర్తి చేసుకున్న విద్యార్థులు దాదాపు 18 ఏళ్ల తరువాత తమ చిన్ననాటి మిత్రులను కలిసిన ఆ క్షణం కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు జాలువారిన వేళ మిత్రులంతా ఒకేచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని గత స్మృతులను, గడిచిన క్షణాలను నెమరు వేసుకుని ఎంతో ఆనందంగా గడిపారు. అంతకు ముందు తమ చిరకాల మిత్రుడు పత్తిపాక శంకర్, తమకు విద్యనేర్పిన గురువులు వేణు మాధవ్, అకాల మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు....

https://hm24news.com/svrhs-old-students-meet-after-18-years-in-vemulwada/

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ వెంకటరమణ హై స్కూల్ లో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి .....

మద్యానికి బానిసై తరచూ వేదిస్తున్నడనే కారణంతో ఓ తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోన...
25/04/2022

మద్యానికి బానిసై తరచూ వేదిస్తున్నడనే కారణంతో ఓ తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు నిఖిల్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడని, ఆదివారం రాత్రి తల్లిని కొట్టడంతో ఎందుకు కొడుతున్నవని ప్రశ్నించిన తండ్రిపై దాడికి దిగడంతో ఆవేశంతో తలపై రోకలి బండతో బాది తండ్రి బాలయ్య హత్య చేసినట్లి సమాచారం… విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

https://hm24news.com/%e0%b0%a4%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%a8%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%a4%e0%b0%82/

మద్యానికి బానిసై తరచూ వేదిస్తున్నడనే కారణంతో ఓ తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుం.....

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేఘన అనే చిన్నారి చూపిన ప్రతిభకు గ్రీన...
14/04/2022

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేఘన అనే చిన్నారి చూపిన ప్రతిభకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. మేఘన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆకుపై అంబేద్కర్ చిత్రపటం రూపొందించింది. ఇది చూసిన ఎంపీ సంతోష్ కుమార్ చిన్నారి ప్రతిభను మెచ్చుకున్నారు. అదే విధంగా భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని యువత అనుసరిస్తూ సమాజాన్ని మెరుగు పరచడానికి కృషి చేయాలని అన్నారు.

https://hm24news.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ad%e0%b0%95%e0%b1%81-%e0%b0%8e%e0%b0%82%e0%b0%aa%e0%b1%80-%e0%b0%b8/

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేఘన అనే చిన్నారి చూపిన ప్రత...

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వ...
03/04/2022

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పరీక్ష రాసేందుకు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసిన కళాశాల సిబ్బంది,పోలీసు అధికారులు.జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షించారు. రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలు వెలువరిచి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు,వివిధ మండలాల పోలీసులు,నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు.

https://hm24news.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf%e0%b0%ae/

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ.....

Address

Vemulawada
505302

Alerts

Be the first to know and let us send you an email when Hm24news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hm24news:

Share