14/10/2025
బస్సులో మంటలు.. 15 మంది సజీవ దహనం
రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘోర ప్రమాదం జరిగింది.
తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగి 15 మంది సజీవ దహనమయ్యారు.
మృతుల్లో 3 ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 25 మంది గాయపడ్డారు.
బస్సులో మొత్తం 57 మంది ఉన్నట్లు సమాచారం.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.