DDNewsAndhra - అధికారిక ఖాతా

DDNewsAndhra - అధికారిక ఖాతా Official DD NEWS ANDHRA PRADESH

29/09/2025

♦ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.
♦ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

29/09/2025

♦ఉడాన్ యాత్రి కేఫ్‌లు" పేరుతో విమానాశ్రయాలలో చౌక ధరలకే ఆహారాన్ని అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి Ram Mohan Naidu Kinjarapu తెలిపారు.

29/09/2025

♦రైల్వే మంత్రి Ashwini Vaishnaw పాట్నా జంక్షన్ నుంచి బీహార్‌కు ఏడు రైళ్లను అంకితం చేశారు.
♦వాటిలో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నాలుగు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.

29/09/2025

♦రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాట్నా జంక్షన్ నుంచి బీహార్‌కు ఏడు రైళ్లను అంకితం చేశారు.
♦వాటిలో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నాలుగు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
♦ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి వర్చువల్ విధానంలో పాల్గొనగా.. పాట్నాలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పాల్గొన్నారు.

29/09/2025

♦విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
♦ఆశ్వయుజ శుద్ద సప్తమి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు.. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

♦తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి.♦బ్రహ్మోత్సవాలలో భాగంగా.. శేషాచలాధీశుడు శ్రీ కోదండ రామ...
29/09/2025

♦తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి.
♦బ్రహ్మోత్సవాలలో భాగంగా.. శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

♦ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో ప్రధానమంత్రి Narendra Modi మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.♦పలు విషయాల గురించి ...
29/09/2025

♦ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో ప్రధానమంత్రి Narendra Modi మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
♦పలు విషయాల గురించి ప్రధాని మోదీ.. ఉపరాష్ట్రపతికి వివరించారు.

♦దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో ఘనవిజయం సాధించిన టీమిండియా జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి Nar...
29/09/2025

♦దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో ఘనవిజయం సాధించిన టీమిండియా జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి Narendra Modi అభినందించారు.

29/09/2025

♦టీమ్‌ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది.
♦తిలక్‌ వర్మ 69 పరుగులతో అద్భుతంగా పోరాడటంతో దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన పైనల్ లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది.

28/09/2025

♦న్యూ ఢిల్లీ లో 'భారత్ మంథన్-2025: నక్సల్ ముక్త్ భారత్, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎర్ర ఉగ్రవాదాన్ని అంతం చేయడం' ముగింపు సమావేశంలో కేంద్ర హోంమంత్రి Amit Shah పాల్గొన్నారు.

28/09/2025

♦తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...ప్రధానమంత్రి Narendra Modi సంతాపం వ్యక్తం చేశారు.
♦కరూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో...39 మంది మృతి చెందగా... 50 మందికి గాయాలయ్యాయి.
♦ప్రధానమంత్రి జాతీయ సహయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.50లక్షల చొప్పున ఆర్థికసాయం అందిచనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

28/09/2025

♦ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి..దానికి బాధ్యతగా సంరక్షించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Satya Kumar Y పేర్కొన్నారు.
♦అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఎక్ పేడ్ మా కే నామ్, గుర్రం జాషువా జయంతి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

Address

Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when DDNewsAndhra - అధికారిక ఖాతా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DDNewsAndhra - అధికారిక ఖాతా:

Share