04/06/2025
♦ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB విజయోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.
♦బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో ఏడుగురు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు.
♦ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
♦మృతులకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలను నష్టపరిహారం ప్రకటించారు.
♦ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..ఈ ఘటనపై మినిస్ట్రియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.