PEN POWER

PEN POWER "PEN POWER" Telugu Morning Daily News paper it covers Andhra Pradesh and Telangana.

*_"పెన్ పవర్"  "ప్రశ్నించడం మన హక్కు" అనే ట్యాగ్ లైన్ తో 2014లో ఒక్క అడుగుతో ప్రారంభమై ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. నే...
24/05/2025

*_"పెన్ పవర్" "ప్రశ్నించడం మన హక్కు" అనే ట్యాగ్ లైన్ తో 2014లో ఒక్క అడుగుతో ప్రారంభమై ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో తన పరంపర కొనసాగిస్తూ.. స్మార్ట్ ఎడిషన్ల రూపంలో.. ఇప్పుడు మీ చేతిలో దర్శనం ఇస్తున్న "పెన్ పవర్ " ఇ -పేపర్ లు, ఆంధ్రప్రదేశ్ మెయిన్ మరియు తెలంగాణ మెయిన్ ఎడిషన్లు, తెలంగాణ రౌండప్, ఏపి జిల్లా ఎడిషన్లు_*

*_పెన్ పవర్ పత్రికలో/ఇ-పేపర్ లో/ వెబ్ సైట్ లో యాడ్స్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్లు: 93948 55244, 90594 65965_*
*_mail 🆔: [email protected]_*
*_ఆంధ్రప్రదేశ్ మెయిన్_*
https://www.epaperpenpower.in/view/12971/25-05-2025-andhrapradesh-main-edition
*_తెలంగాణ మెయిన్_**
https://www.epaperpenpower.in/view/12978/25-05-2025-telangana-main-edition
*_ఉత్తరాంధ్ర ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12972/25-05-2025-uttarandhra-main-edition
*_ఉభయ గోదావరి జిల్లాల ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12973/25-05-2025-ub0hya-godavari-main-edition
*_కృష్ణా, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12974/25-05-2025-central-andhra-main-edition
*_ప్రకాశం జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12975/25-05-2025-prakasam-main-edition
*_నెల్లూరు జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12976/25-05-2025-nellore-main-edition
*_రాయలసీమ ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12977/25-05-2025-rayalaseema-main-edition

24/05/2025

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు || PEN POWER 24 NEWS

*1..ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించేది లేదు.. త్వరలో భూ వ్యాల్యూ పెంపు..**2..బీఆర్ఎస్ భవిష్యత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు....
25/03/2025

*1..ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించేది లేదు.. త్వరలో భూ వ్యాల్యూ పెంపు..*
*2..బీఆర్ఎస్ భవిష్యత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..*
*3..227 ప్రభుత్వ భూమిలో..! నాడు 'నారు' పోశారు..! నేడు 'నీరు' పోస్తారా..?*
*4..ప్రజావాణి అర్జీలు సమర్పించే వారితో.. గౌరవంగా వ్యవహరించాలి..*
https://www.epaperpenpower.in/view/12369/25-03-2025-telangana-main-roundup-edition

21/03/2025
21/03/2025

*_"పెన్ పవర్" "ప్రశ్నించడం మన హక్కు" అనే ట్యాగ్ లైన్ తో 2014లో ఒక్క అడుగుతో ప్రారంభమై ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో తన పరంపర కొనసాగిస్తూ.. స్మార్ట్ ఎడిషన్ల రూపంలో.. ఇప్పుడు మీ చేతిలో దర్శనం ఇస్తున్న "పెన్ పవర్ " ఇ -పేపర్ లు, ఆంధ్రప్రదేశ్ మెయిన్ మరియు తెలంగాణ మెయిన్ ఎడిషన్లు, తెలంగాణ రౌండప్, ఏపి జిల్లా ఎడిషన్లు_*

*_పెన్ పవర్ పత్రికలో/ఇ-పేపర్ లో/ వెబ్ సైట్ లో యాడ్స్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు.. మా ఫోన్ నెంబర్లు: 93948 55244, 90594 65965_*
*_mail 🆔: [email protected]_*
*_ఆంధ్రప్రదేశ్ మెయిన్_*
https://www.epaperpenpower.in/view/12321/21-03-2025-andhrapradesh-main-edition
*_తెలంగాణ మెయిన్_**
https://www.epaperpenpower.in/view/12328/21-03-2025-telangana-main-edition
*_ఉత్తరాంధ్ర ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12322/21-03-2025-uttarandhra-main-edition
*_ఉభయ గోదావరి జిల్లాల ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12323/21-03-2025-ubhya-godavari-main-edition
*_బాపట్ల జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12324/21-03-2025-guntur-bapatla-palnadu-main-edition
*_ప్రకాశం జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12325/21-03-2025-prakasam-main-edition
*_నెల్లూరు జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12326/21-03-2025-nellore-main-edition
*_రాయలసీమ ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12327/21-03-2025-rayalasema-main-edition

*-నిత్యం సుమారు 30 వేలమంది చూస్తున్న "పెన్ పవర్"  స్మార్ట్  ఎడిషన్లు..  ఇప్పుడు మీ చేతిలో... ఇ -పేపర్ లు. ఆంధ్రప్రదేశ్ మ...
15/03/2025

*-నిత్యం సుమారు 30 వేలమంది చూస్తున్న "పెన్ పవర్" స్మార్ట్ ఎడిషన్లు.. ఇప్పుడు మీ చేతిలో... ఇ -పేపర్ లు. ఆంధ్రప్రదేశ్ మెయిన్ మరియు తెలంగాణ మెయిన్ ఎడిషన్లు, తెలంగాణ రౌండప్, జిల్లా ఎడిషన్లు_*

*_తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సొంతంగా జిల్లాలలో పెన్ పవర్ దిన పత్రిక ను నడుపు కోవాలనుకునేవారు మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్లు: 93948 55244, 90594 65965_*
*_mail 🆔: [email protected]_*
*_ఆంధ్రప్రదేశ్ మెయిన్_*
https://www.epaperpenpower.in/view/12261/15-03-2025-andhrapradesh-main-edition
*_తెలంగాణ మెయిన్_**
https://www.epaperpenpower.in/view/12269/15-03-2025-telangana-main-roundup-edition
*_ఉత్తరాంధ్ర ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12262/15-03-2025-uttarandhra-main-edition
*_ఉభయ గోదావరి జిల్లాల ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12263/15-03-2025-ubhya-godavari-main-edition
*_బాపట్ల జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12264/15-03-2025-guntur-bapatla-palnadu-main-edition
*_ప్రకాశం జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12265/15-03-2025-prakasam-main-edition
*_నెల్లూరు జిల్లా ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12266/15-03-2025-nellore-main-edition
*_రాయలసీమ ఎడిషన్_*
https://www.epaperpenpower.in/view/12267/15-03-2025-rayalasema-main-edition

డ్రగ్స్‌  ఫ్రీ కోసం రంగంలోకి అకున్‌ సబర్వాల్‌క్రైమ్ బ్యూరో పెన్ పవర్ హైదరాబాద్‌, అక్టోబరు 16: తెలంగాణలో డ్రగ్స్‌ మాట విన...
16/10/2024

డ్రగ్స్‌ ఫ్రీ కోసం రంగంలోకి అకున్‌ సబర్వాల్‌

క్రైమ్ బ్యూరో పెన్ పవర్ హైదరాబాద్‌, అక్టోబరు 16:

తెలంగాణలో డ్రగ్స్‌ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్‌ అయిన తెలంగాణ డ్రగ్స్‌ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సిద్ధమయ్యారని అర్థం అవుతోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకరణ సందర్భంలోనూ రేవంత్‌ డ్రగ్స్‌ మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణగా మారుస్తానంటూ శపథం చేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్‌ అయిన తెలంగాణ డ్రగ్స్‌ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌ పై వ్యాఖ్యలు చేసిన సందర్భంగా సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీని కూడా ప్రస్తావించారు. నాగచైతన్య`సమంత విడాకుల అంశాన్ని ఆమె లేవనెత్తారు. దాంతో నాగార్జున ఆ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్నారు. అటు యావత్‌ టాలీవుడ్‌ సినీ ప్రపంచం కూడా సురేఖ వ్యాఖ్యల్ని ఖండిరచారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి సురేఖ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దాంతో ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ హైడ్రా కూల్చివేసినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించలేదు. అలాగే.. నంది అవార్డులను కాస్త గద్దర్‌ అవార్డులుగా మార్చినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక దాంతో అప్పటి నుంచే టాలీవుడ్‌ వర్సెస్‌ ప్రభుత్వం అన్నట్లుగా కోల్డ్‌వార్‌ నడుస్తూనే ఉంది. సురేఖ వ్యాఖ్యలపై ఒక్కసారిగా అందరూ ముందుకు రావడంతో ప్రభుత్వం పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నారు.ఇందులో భాగంగానే గతంలో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును మరోసారి తెరవిూదకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. అందుకే.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అకున్‌ సబర్వాల్‌ను మరోసారి తెలంగాణకు తీసుకొస్తున్నారు. మరోసారి ఆ కేసును తోడి అందులో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకునేలా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ అప్పీల్‌తో పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ మహమ్మారికి వ్యతిరేకంగా షార్ట్‌ వీడియోలు చేసి ప్రచారం సాగిస్తున్నప్పటికీ.. ఇంకా చాలా మంది టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారని అపవాదు ఉంది.అందుకే..ఈ కేసుపై పూర్తి అవగాహన ఉన్న అకున్‌ సబర్వాల్‌ను మరోసారి రంగంలోకి దింపబోతోంది. అకున్‌ ఎంట్రీతో మరోసారి టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలు కానున్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్‌ ప్రముఖులను ఆయన విచారించారు. ఇంకా కొంత మందిని విచారించే క్రమంలో ఆయనను బదిలీ తప్పలేదు. దాంతో అప్పటి నుంచి ఆ కేసు మూలనపడిరది. ఇక ఇప్పుడు ఆయన రాకతో ఈ డ్రగ్స్‌ కేసు ఎటు మలుపు తిరుగుతుందా అని ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఆ టెన్షన్‌ మరింత ఎక్కువైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ స్టేటుగా మార్చే క్రమంలో రేవంత్‌ సర్కార్‌ మరోసారి టాలీవుడ్‌ నుంచే తన పనిని మొదలుపెట్టబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మెదక్‌ పై  దృష్టి...స్టేట్ బ్యూరో పెన్ పవర్,  హైదరాబాద్‌, అక్టోబరు16: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన...
16/10/2024

మెదక్‌ పై దృష్టి...

స్టేట్ బ్యూరో పెన్ పవర్, హైదరాబాద్‌, అక్టోబరు16:

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన స్థానాలు దక్కని నియోజకవర్గల్లో మెదక్‌ ఒకటి. లోకల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాలపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచిన నేల కావడంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం గాంధీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షి, మంత్రులు దామోదర్‌ రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌, ఎమ్మెల్యే రోహిత్‌ రావ్‌, ఐసీసీ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని మహేష్‌ గౌడ్‌ అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో ముందున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు అద్భుతమైన పాలన చేస్తున్నారని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల కల్పన, ఫ్రీ బస్‌, రుణ మాఫీ, 500 రూపాయలకు గ్యాస్‌, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌, స్కిల్‌ యూనివర్సిటీ ఇలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా పని చేయాలని, రాబోయే ఎన్నికలలో మరింత గట్టిగా పని చేయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మెదక్‌ జిల్లాలో మంచి ఫలితాలు సాధించే దిశగా పని చేయాలని చెప్పారు. దీపాదాస్‌ మున్షి మాట్లాడుతూ, మెదక్‌ అంటే కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఉన్న జిల్లా అని అన్నారు. ఇక్కడ ఇందిరా గాంధీ గతంలో ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు. ‘‘కార్యకర్తలకు మెదక్‌ అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉంది. మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌, హరీష్‌ రావు లాంటి బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ ఉన్నారు. అక్కడ మనం చాలా కష్టపడి పని చేయాలి. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి వెళ్లాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పని చేస్తున్నాయి. రాబోయే లోకల్‌ బాడీ ఎన్నికల్లో మనం మంచి వ్యూహంతో పని చేయాలి. మంచి ఫలితాలు వచ్చేలా అందరూ క్షేత్రస్థాయిలో గట్టి పట్టుదలతో ముందుకు వెళ్లాలి’’ అని సూచించారు మున్షి.

ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు
11/10/2024

ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు

Address


Telephone

+19394855244

Alerts

Be the first to know and let us send you an email when PEN POWER posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PEN POWER:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share